ఫోర్త్ వేవ్ అలర్ట్: భారత్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

మళ్ళీ భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత 24 గంటల్లోనే మనదేశంలో 5,233 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఏడుగురు మరణించారు. సోమవారంతో పోల్చి చూస్తే, మంగళవారం 40% కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే 1,881 కేసులు పెరిగాయి. దీంతో మూడు నెలల తర్వాత యావరేజ్ గా రోజువారీ కేసుల సంఖ్య 5 వేల మార్క్ […]